CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మొండి కుంట లోకళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం:

అశ్వాపురం మండలం మొండి కుంట గ్రామ పంచాయతీ కార్యాలయం లో ఈరోజు  సర్పంచ్ మర్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో 10 మంది లబ్ధిదారులకు  జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ గోపాల కృష్ణారెడ్డి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ మాధవి, వార్డ్ సభ్యుడు కొల్లు ఉప్పల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నీలిమ, లబ్దిదారులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: