మన్యం టీవీ: ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల సీపీఎం ఐసోలేషన్ అధ్వర్యంలో కరోనా మృతదేహాన్ని తరలింపు..
ఇల్లందు వైటిసి ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రంలో టేకులపల్లి వాసి మూతి చుక్కయ్య (60)కరోనాతో మృతి చెందగా కుటుంబ సభ్యులు భయపడి ముందుకు రాలేదు. సీపీఎం ఐసోలేషన్ కేంద్రానికి ఫోన్ చేయగా అబ్దుల్ నబి,తాళ్లూరి కృష్ణ, మున్సిపల్ సిబ్బంది వచ్చి మృత దేహాన్ని తరలించి 6వమైల్ వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి గ్రామ పంచాయితీ సెక్రటరీ,ఇతర పెద్దలు పాల్గొన్నారు.ఇల్లందు లో కోవిడ్ సమస్యలు పరిష్కారం కోసం మా హెల్ప్ లైన్ సెంటర్ కు ఫోన్ చేయమని కోరారు. ఫోన్ నంబర్లు 9440222633,7374758956.
Post A Comment: