మన్యం టీవీ ఏటూరు నాగారం:
ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాలమేరకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కన్నాయిగూడెం మండల కేంద్రంలోని బుట్టాయిగూడెం గ్రామపంచాయతీ, కొత్తూరు, చింతగూడెం.తుపాకులగూడెం గ్రామపంచాయతీ గుట్టల గంగారం,గ్రామాల్లో కరోన బారినపడిన దాదాపు 40 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు బియ్యం,పప్పులు, వివిధ వంట సామాగ్రి అందజేసిన మండల యూత్ కాంగ్రేస్ నాయకులు
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షులు తాటి రాజబాబు, చింతగూడెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ జంగా కృష్ణ, నాయకులు జనగాం వెంకటయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోట నాగేష్ , యూత్ కాంగ్రేస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గందెర్ల నరసింగరావు, యూత్ మండల ఉప అధ్యక్షులు ఆలం రవి,తుపాకులగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు పీరీల పాపారావు,జగపతి ,ప్రమోద్ ,పులిసె అనిల్ లక్ష్మిపురం గ్రామ కమిటీ అధ్యక్షులు ఏర్రోల్ల నరసింగరావు, యూత్ గ్రామ కమిటీ వర్కింగ్ ప్రసిడెంట్ బోట బిక్షపతి, కాల్వచర్ల నవీన్, కోడూరి బాబు, చంటి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: