మన్యం మనుగడ పినపాక:
పినపాక మండలం జానంపేట గ్రామానికి చెందిన వంశీకృష్ణ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక అయ్యాడు. ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఆర్థిక ఇబ్బంది పడుతున్నాడని మిత్రుల ద్వారా తెలుసుకున్న మణుగూరు ఎస్ఐ బట్ట పురుషోత్తం తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. స్వయంగా వంశీకృష్ణ ని పిలిచి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినారు. సేవా గుణం లో తనకు తానే సాటి అని మరో సారి నిరూపించుకున్నారు బట్ట పురుషోత్తం.
Post A Comment: