దగ్గరుండి అంత్యక్రియలు జరిపించి స్థానిక సర్పంచ్ తొలెం నాగేశ్వరరావు
మన్యం టీవీ, కరకగూడెం:మండలపరిదిలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన కరకపల్లి లాలమ్మ 78 సం,,అనే మహిళల వృద్ధురాలు కరోనా పాజిటివ్ రావడంతో మణుగూరు ఐసోలేషన్ లో ఉంటు మరణించారు వారిని తన స్వగ్రామమైన భట్టుపల్లి లో స్థానిక సర్పంచ్ తొలెం నాగేశ్వరరావు సహకారంతో కుటుంబ సభ్యులు పిపిఈ కీట్లు దరించి జేసిపి ద్వారా పూడిక తీసి అంత్యక్రియలు చేశారు.
Post A Comment: