మన్యం టీవీ, మణుగూరు:
మణుగూరు మండలం రామానుజవరం గ్రామపంచాయతీ ,కొత్త మల్లెపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్య ఆదేశాల మేరకు ...నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ చందా సంతోష్ కుమార్ , కో కన్వీనర్ గురిజాల గోపి, జిల్లా మహిళ కార్మిక శాఖ అధ్యక్షురాలు వరలక్ష్మి , సీనియర్ మహిళా కాంగ్రెస్ నేత షబానా , సౌజన్య, వేణు పాల్గొన్నారు.
Post A Comment: