మన్యం టీవీ, హైదరాబాద్:
ధార్మిక క్షేత్రమైన వేములవాడ పట్టణం తిప్పాపూర్ లో అత్యాధునిక సదుపాయాలతో, నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 22 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాంతీయ ఆసుపత్రిని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు ప్రారంభించారు.
Post A Comment: