👉గుండాల ప్రాథమిక కేంద్రానికి చేరిన 108 వాహనం
👉వార్త కథనాలకు స్పందించిన
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ
మన్యం టీవీ, గుండాల:వైద్యం అందక ఏజెన్సీ ప్రజల్ల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య అధికారి , డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ ఓ ఆదేశాలతో ఈ రోజు గుండాల ప్రాథమిక కేంద్రం వైద్యులు గాఎండీ మువ్వార్ అలీ భాద్యతలు స్వీకరించారు. కరోనా విజ్రంభిస్తున్న తరుణంలో తన వంతు నిర్ములనకు కృషి చేస్తానని తెలియజేసారు.అలాగే 108 వాహనాన్ని సైతం కేటాయించారు.ఏజెన్సీ మారుమూల మండలం ఐన గుండాల వసూలు సరైన వైద్యం అందక ప్రజలు పడుతున్న కష్టాలను మన్యం టీవీ కథనం ప్రచురించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Post A Comment: