💥ఎంపీపీ ముత్తినేని సుజాత,
మన్యం టీవీ, అశ్వాపురం:
అశ్వాపురం మండల పరిధిలోని అశ్వాపురం,మొండికుంట గ్రామాల్లో తెలంగాణ వ్యవసాయ పరిశ్రమల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆగ్రో రైతు సేవా కేంద్రాలను ఎంపీపీ ముత్తినేని సుజాత,అగ్రికల్చర్ ఏ డీ తాతారావుప్రారంభించారు .ఈ కార్యక్రమంలో జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య ,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,నెల్లిపాక సహకార సంఘం అధ్యక్షులు తుక్కాని మధుసూధనరెడ్డి,ఏవో సంతనకుమార్,తెరాస మండల అధ్యక్షులు కోడి అమరేందర్,వ్యవసాయశాఖ అధికారులు,మండల స్థాయి ప్రజాప్రతినిదులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: