👉జిటీ ఎస్ఎస్ఎస్ వ్యవస్థాపకులు, బిషప్ జాకబ్ సేవలు ఎనలేనివి
👉ఎంపీపీ ముత్తినేని సుజాత
మన్యం టీవీ, అశ్వాపురం:
ప్రమాదకర కరోనా మహమ్మర వ్యాధి యావత్ భారత దేశంలో కలకలం రేపుతున్న వేల అశ్వాపురం మండల పరిధిలో గల 56 మంది క్రైస్తవ పాస్తర్లకు జిటీ ఎస్ ఎస్ ఎస్ సంస్థ నిర్వాహకులు జాకోబ్ అధ్వర్యంలో ఎంపీపీ ముత్తినేని సుజాత చెతులమీదుగా 25కెజీల బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ ఇన్చార్జ్ ఇసాక్,మండల అధ్యక్షులు కే. అకూల,సెక్రెటరి చంద్రశేఖరరావు,ట్రెజెరర్ వీరన్న,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: