CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధితులకు యూత్ కాంగ్రేస్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం:  కాంగ్రేస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు  గోవిందరావుపేట మండల కేంద్రంలోని ప్రాజెక్ట్ నగర్, టప్పమంచ మరియు మోట్లగూడెం గ్రామాల్లో కరోన బారినపడిన దాదాపు 40 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు బియ్యం , పప్పులు, వివిధ కూరగాయలు మరియు పిల్లలకు బిస్కెట్స్  అందజేసిన మండల కాంగ్రేస్ పార్టీ నాయకులు మరియు యూత్ కాంగ్రేస్ నాయకులు

ఈ కార్యక్రమంలో ఎస్టి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్సం కన్నయ్య , యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింత క్రాంతి , యూత్ కాంగ్రేస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కు రణదీప్ గౌడ్ , గ్రామ సర్పంచ్ సనప సమ్మయ్య , గ్రామ అధ్యక్షుడు కన్నయ్య , వార్డ్ మెంబెర్ ,యూత్ కాంగ్రేస్ ప్రధాన కార్యదర్శి ఈక శేషు ,గ్రామ నాయకులు రాంబాబు , రామూర్తి , నరేష్ , సురేష్ , సాయి తదితరులు  పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: