మన్యం టీవీ ఏటూరు నాగారం: కాంగ్రేస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు గోవిందరావుపేట మండల కేంద్రంలోని ప్రాజెక్ట్ నగర్, టప్పమంచ మరియు మోట్లగూడెం గ్రామాల్లో కరోన బారినపడిన దాదాపు 40 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు బియ్యం , పప్పులు, వివిధ కూరగాయలు మరియు పిల్లలకు బిస్కెట్స్ అందజేసిన మండల కాంగ్రేస్ పార్టీ నాయకులు మరియు యూత్ కాంగ్రేస్ నాయకులు
ఈ కార్యక్రమంలో ఎస్టి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్సం కన్నయ్య , యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింత క్రాంతి , యూత్ కాంగ్రేస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కు రణదీప్ గౌడ్ , గ్రామ సర్పంచ్ సనప సమ్మయ్య , గ్రామ అధ్యక్షుడు కన్నయ్య , వార్డ్ మెంబెర్ ,యూత్ కాంగ్రేస్ ప్రధాన కార్యదర్శి ఈక శేషు ,గ్రామ నాయకులు రాంబాబు , రామూర్తి , నరేష్ , సురేష్ , సాయి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: