మన్యం టీవీ పాల్వంచ:-
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్మన్ రవీందర్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ దాసరి భాస్కర్ రావు జిల్లా అధ్యక్షులు కుప్పాల శ్రీనివాస రావు చలవాది లాజర్ ఆధ్వర్యంలో ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రెస్ క్లబ్ లో పాల్వంచ లోని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టు సోదరులకు శానిటైజర్స్,మాస్క్ లు పంపిణి చేసారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల కొండల రావు,రుద్రారపు సంజివ్ కుమార్,ట్రెజర్ రజాక్,తోట రామక్రిష్ణ,పోటు పుల్లారావు,దారా శ్రీనివాసరావు,సైదులు,పంజాల వెంకట్ గౌడ్,బర్ల వెంకటరావు,శనగ రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: