CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం:

కన్నాయిగూడెం మండలం కంతన పల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన దబ్బగట్ల ప్రమీల కుటుంబాన్ని పరామర్శించి 25 కేజీల బియ్యం అలాగే నిత్యావసర సరుకులు అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క, అలాగే ఇదే గ్రామానికి చెందిన కరోనా బాధిత కుటుంబాలకు బియ్యం నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకన్న, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండి అజ్జు, కన్నాయిగూడెం మండల అధ్యక్షులు ఎండి అప్సర్ పాషా, ఏటూరు నాగారం మండల అధ్యక్షులు రఘు, ఎండి చాంద్ పాషా, స్థానిక సర్పంచ్ చింత చంద్రయ్య, ఎంపీటీసీ శైలజ అరుణ్, గుడ్ల దేవేందర్, మాజీ ఎంపీటీసీ శ్రీను, నరసింహారావు, చింత పుల్లయ్య, భూషణం తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: