సైడ్ డ్రైన్ ను శుభ్రం చేయిస్తున్న అధికారులు
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని టిడిపి సెంటర్ లో వర్షాల వల్ల నీరు నిలువకుండా ముందస్తు చర్యలలో భాగంగా సైడ్ డ్రైవ్ ను శుభ్రం చేయిస్తున్న జడ్పీటీసి పొశం.నర్సింహారావు,సర్పంచ్ బచ్చల భారతి,ఎంపీఓ పి.వెంకటేశ్వర్లు,ఉప సర్పంచ్ పుచ్చకాయల శంకర్,వార్డు మెంబర్ బర్మావత్.నర్సింహారావు మరియు అధికారులు, పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: