శ్రీను మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన్న తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుములు లక్ష్మీ నారాయణ
మన్యంటీవీ మంగపేట.
తెరాస పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మద్దెల శ్రీను అకాల మరణం చెందడం జరిగింది , కావున తన స్వగ్రామమైన నిమ్మగూడెంలో మద్దెల శ్రీను మృతి దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి వీడుకోలు పలికిన తెరాస మండల పార్టీ నాయకులు.
ఈ కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుములు లక్ష్మీ నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్ ,మండల అధికార ప్రతినిధి కటికనేని సత్యనారాయణ, పి ఏ సి ఎస్ డైరెక్టర్ బాబూరావు, ధోమెడ గ్రామ కమిటీ అధ్యక్షులు కోరం లక్ష్మయ్య,మండల మీడియా ఇంచార్జి గుడివాడ శ్రీహరి,బ్రాహ్మణపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు పండ శ్రీను, ఉసం శ్రీను ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: