మన్యం టివి,దమ్మపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,ఈరోజు దమ్మపేట మండలంలో అంకంపాలెం, ఆర్లపెంట, పట్టు,లచ్చ పురం,వారి గూడెం పంచాయతీలలో కల్యాణలక్ష్మీ,షాధిముబారక్ పధకం ద్వారా లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,ఈ కార్యక్రమం లో సర్పంచ్ లు కాకా అనూష భారత్,వంకా ముత్యాలరావు,వైస్ సర్పంచ్ లు కూరం దుర్గ,తోలేం మల్లేష్,ఎంపీటీసీ సోడెం వెంకట మహాలక్ష్మి,మాజీ సర్పంచ్ మోకాళ్ళ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: