CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులను ఖండించండి

Share it:

 


 మన్యం టీవీ మే  15  (గుండాల) పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులను పండించాలని న్యూ డెమోక్రసీ నాయకులు అవునురి మధు అన్నారు  అమెరికా అండదండలతో ఇజ్రాయిల్ దాడులకు పాల్పడుతోందని ఆయన దుయ్యబట్టారు పాలస్తీనా ప్రజలపై పెత్తనం చేసేందుకు ఇజ్రాయిల్ దాడులు నిర్వహిస్తుందని అన్నారు ఈ దాడులలో ఇప్పటికే వందల మంది చనిపోయారని ఈ దారుల మూలాన వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అన్నారు రాజ్య సమితి కల్పించుకొని శాంతికి మార్గాలను వేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నరేష్  ఈ వై ఎస్ నాయకులు రవి శేఖర్ లాజర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: