CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధితులకు అండగా నిలుస్తున్న నవీన్ బాబు

Share it:

 


 సర్పంచ్ శంకర్ బాబు ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ

 గుండాల  (ఆళ్ల పల్లి) మే 15  (మనంటీవి)  కరోనా బాధితులకు అండగా ఏడుస్తున్నాడు ఓ యువకుడు .మణుగూరు  గ్రామానికి చెందిన  నవీన్ బాబు కరోనా బాధితుల పట్ల నేనున్నా అంటూ  ముందుకొచ్చి చదువుకుంటున్నాడు నిత్యావసరాలు అందిస్తూ  పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. మర్కోడు గ్రామంలో  కరోనాతో బాధపడుతున్న వారికి నిత్యావసరాలను  అందించాడు.  మర్కోడు సర్పంచ్  కొమరం శంకర్ బాబు ఆధ్వర్యంలో తాను నిత్యవసర వస్తువులను  గ్రామస్తులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ శంకర్ శంకర్ బాబు మాట్లాడుతూ. కరోనా బాధితుల పట్ల   అండగా నిలవాలన్నారు. అడిగిన వెంబడే స్పందించి  నిత్యావసరాలను పంపిన నవీన్ బాబు కు ధన్యవాదాలు అన్నారు. కరోనా బాధితులను ముందుకొచ్చి ఆదుకోవాలని శంకర్ బాబు కోరారు. ఈ ఈ కార్యక్రమంలో .  నిట్ట సుధాకర్,  రాము , రాజేష్ సతీష్ , సమ్మయ్య  ,తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: