CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అపోలో మెడికల్ షాప్ ఆధ్వర్యంలో కోవిడ్ బాధితులకు శానిటైజర్లు, మాస్క్ లు టాబ్లెట్స్ అందజేత

Share it:

 


మన్యం టీవీ మంగపేట.


మంగపేట మండలంలోని రాజుపేట శ్రీ సాయి అపోలో మెడికల్ షాప్ యజమాని వాలాద్రి శ్రీనివాస్ రెడ్డి రాజుపేట గ్రామంలో కరోనా బాధితులకు తన వంతు సహాయంగా మానవత దృక్పథంతో ముందుకు వచ్చి కరోనా బాధితులకు శానిటైజర్లు, టాబ్లెట్లు, మాస్కులు ఇతర మెడికల్ కు సంబంధించినవి ఉచితంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో దివాకర్ రెడ్డి, రామ్మోహన్,జూపూడి సుబ్బారావు,కర్రీ చంద్రశేఖర్ ,జోగారావు,కర్రీ ఏడుకొండలు,మాటూరి నరేంద్ర బాబు,పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: