మన్యం టీవీ ములుగు:
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లింగాపూర్ గ్రామం లోని నందిపాడు గుత్తి కోయ గూడెం లో ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకే కే.వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కే.వీ ఫౌండేషన్ సభ్యులు మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నల్లెల కుమారస్వామి అదేవిధంగా జంగాలపల్లి చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి అరటి పండ్లు, జ్యూస్ ప్యాకెట్లు అందించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చెన్నోజు సూర్యనారాయణ, ఎండి చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, కే.వీ పౌండేషన్ సభ్యులు శరత్ రెడ్డి, సురేష్, సాగర్, దేవరాజు మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండి అజ్జు, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు మామిడిశెట్టి కోటి, మేడం రమణాకర్, గంగుల రాములు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: