మన్యం టీవీ ,వాజేడు: వాజేడు మండలం లో కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో ముమ్మరంగా మూడవ విడత ఇంటింటి సర్వే కొనసాగుతున్నది. ఈ సందర్భంగా జ్వర పీడితులను గుర్తించి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. కరోనా అనుమాన లక్షణాలు ఉన్నవారు హోమ్ క్వారంటైన్ లోనే ఉండాలని ప్రభుత్వం అందించే కిట్ తో వ్యాధి నయం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో లో వాజేడు పంచాయతీ సెక్రెటరీ చిచ్చడి అశోక్ పెద్దగొల్లగూడెం పంచాయతీ సెక్రెటరీ శిరీష పాల్గొన్నారు.
Navigation
Post A Comment: