మన్యం టీవీ దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం లో
ఈరోజు పట్వారి గూడెం గ్రామంలో ఇంటింటా కరోనా సర్వే లో భాగంగా ఇంటి వద్ద కరోనా కిట్టు లను అందజేసిన పట్వారి గూడెం పి హెచ్ డాక్టర్ మౌనిక అందజేసినారు వారికి కరోనా సూచనలు తెలియజేసినారు వారితో పాటుగా హెచ్ ఐవి రత్నం,ఏ ఎన్ ఎం లక్ష్మీ,ఏ ఎన్ ఎం2 జయ,మరియు ఆశా కార్యకర్తలు అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: