మన్యం టీవీ: ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...ఇల్లందు పట్టణ పరిధిలోని స్థానిక 22, 23 వార్డు నివాసులైన పవన్, సర్వయ్య, రాములు పోచమ్మ వృద్ధ దంపతులులకు అను 3 కుటుంబాలు కరోనాకు గురై ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నరని తెలిసిన వెంటనే
సామాజిక ఉద్యమ నాయకుడు భూక్య రమేష్ నాయక్ గారు మరోసారి స్పందించి వారితో ఫోన్లో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని త్వరగా కోవిడ్ నుండి కోలుకోవాలని, ధైర్యం కోల్పోకుండ ప్రభుత్వం వారు ఇచ్చే మందులు వాడుతూ జాగ్రత్తలు పాటిస్తే త్వరగా కొలుకుంటారని వారికి ధైర్యం చెప్పి వారి యొక్క కుటుంబాలకు బియ్యం మరియు చిల్లర సామానులు వారి మిత్రులు *కడారి నటరాజ్ మాదిగ, శ్రవణ్, గోపి, యాసిన్* గారి చేతుల మీదుగామీదుగా కోవిడ్ కుటుంబాలకు అందజేయడం జరిగినది...
Post A Comment: