మన్యం టీవీ,బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొని మండలంలోని పలు సమస్యల గురించి జడ్పీ చైర్మన్ కనకయ్య దృష్టికి తీసుకెళ్లిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత.
Post A Comment: