మన్యం టీ వీ దుమ్ముగూడెం:
మండలంలోని ప్రగళ్ళ పల్లి గ్రామ పంచాయతీ లో జలశక్తి అభియాన్ కార్యక్రమం జాతీయ ఉపాధిహామీ పధకం ద్వారా చెరువు, కుంట ల పనులను ప్రారంభించిన సర్పంచ్. జుంజురీ లక్ష్మీ గారు ఎంపీపీ,రేసు లక్ష్మీ గారు ,జెడ్పీటీసీ తెల్లం.సీతమ్మ గారు ,ఎంపీటీసీ. మడకం.రామారావు గారు, ఎంపిడిఓ.ముత్యాలరావు గారు , ఏ పి ఓ.సుకన్య గారు, ఈ సి.హరినాథ్ గారు. టీ ఏ.సాగర్ గారు సెక్రటరీ రాంబాబు గారు ఉప సర్పంచ్ వెంకటలక్ష్మి గారు ఈ పథకాన్ని మండలం లోని అన్ని గ్రామపంచాయతీ లు ఉపయోగించుకోవాలని ఎంపీడీవో గారు ఏ పీ ఓ గారు చెప్పడం జరిగింది.
Post A Comment: