CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధితులకు అండగా నిలిచిన జడ్పీటీసీ

Share it:

 


కరోనా బాధిత 20 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన జడ్పీటిసి

మన్యం టీవీ, అశ్వాపురం:కరోనా బాధితులకు జడ్పీటీసీ అండగా నిలిచారు. అశ్వాపురం మండలం ఆనందాపురం గ్రామంలో కరోనా బాధితులు 20 కుటుంబాలకు జడ్పీటీసీ సూది రెడ్డి సులక్షణ- గోపాలకృష్ణారెడ్డి దంపతులు తమ స్వంత ఖర్చులతో శుక్రవారం  నిత్యావసర వస్తువులు ఇంటింటికి తిరిగి  పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు లక్ష్మణరావు, కడారీ శ్రీను,  టీ ఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కాక సర్వేశ్, నాయకులు  లంకమల్ల కొండలరావు, ముత్యాల నర్సింహారావు, కట్రాజు నరేష్, కటకం వినోద్, చెన్నంసెట్టి సాంబ, కనితం నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: