CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోవిడ్ తో మృతి చెందిన ఆదివాసి మహిళకు అంత్యక్రియలు చేసిన అన్నం పౌండేషన్

Share it:

 



మన్యం టీవీ: ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మెట్లగూడెం గ్రామానికి చెందిన పుణ్యం రామ్ భద్రమ్మ వయసు(60) సంవత్సరాలు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ కరోనాతో బాధపడుతూ ఇటీవల మృతి చెందినది గ్రామ ప్రజలు పెద్దలు ఎవరు ముందుకు రాకపోవడంతో బంధువులు అన్నం ఫౌండేషన్ శ్రీనివాసరావు వాలంటరీ సతీష్ అరకిలోమీటర్ కర్రతో కట్టుకుని భుజాలమీద మోసుకుంటూ వెళ్లి దహనసంస్కారాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రాంబాబు ఏబీఎన్ న్యూస్ ఛానల్ రమేష్ పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: