మన్యం టీవీ, అశ్వాపురం:
ఈరోజు మల్లెల మడుగు గ్రామ పంచాయతీ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ ఏఎన్ఎం ,ఆశ వర్కర్లు పారిశుద్ధ కార్మికులు గ్రామపంచాయతీ గుమస్తాలకు శానిటైజర్ మాస్కులు పండ్లు పంపిణీ కార్యక్రమం మాజీ సర్పంచ్ స్వర్గం బాలనరసయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోడి కృష్ణవేణి, ఉపసర్పంచ్ రాఘవులు, సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి దండి రాములు, సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు గొడుగు వెంకన్న, బొడ్డు రాములు , రెడ్డి రాజులు శ్రీకాంత్ ఐతంరాజుల ఉపేoదర్, చంద్రమౌళి మరియు గ్రామ పెద్దలు కొండ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: