CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

శానిటైజర్ మాస్కులు పండ్లు పంపిణీ

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం:

ఈరోజు మల్లెల మడుగు గ్రామ పంచాయతీ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ ఏఎన్ఎం ,ఆశ వర్కర్లు పారిశుద్ధ కార్మికులు గ్రామపంచాయతీ గుమస్తాలకు శానిటైజర్ మాస్కులు పండ్లు పంపిణీ కార్యక్రమం మాజీ సర్పంచ్  స్వర్గం బాలనరసయ్య  ఆధ్వర్యంలో జరిగింది.  ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోడి కృష్ణవేణి,  ఉపసర్పంచ్ రాఘవులు,  సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి దండి రాములు, సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు గొడుగు వెంకన్న,  బొడ్డు రాములు , రెడ్డి రాజులు శ్రీకాంత్ ఐతంరాజుల ఉపేoదర్, చంద్రమౌళి మరియు గ్రామ పెద్దలు కొండ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: