ములుగు జిల్లా జీవ వైవిధ్య డైరెక్టర్ కర్రి శ్యాంబాబు
మన్యం టీవీ మంగపేట.
బొమ్మల కట్టయ్య మృతి పై ములుగు జిల్లా జీవ వైవిధ్య డైరెక్టర్ కర్రి శ్యాంబాబు ఈ సందర్బంగా మాట్లాడుతూ
రాష్ట్ర మైనారిటీ కమిషన్ సభ్యులు, దళిత ఉద్యమ నేత, బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నాయకులు, నిరంతరం దళిత గిరిజన బహుజన హక్కుల కోసం నిరంతరం పోరాడిన, వారి కోసం తపించిన వ్యక్తి,
ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమ కెరటం, ఎక్కడ పేదలకు అన్యాయం జరిగిన నీలదీసి నిగ్గుదేల్చిన నికార్సయినా మహోన్నత వ్యక్తి బొమ్మల కట్టయ్య.
బొమ్మల కట్టయ్య మన మధ్య భౌతికంగా లేకపోయినా
అయన చేసిన సేవలు, అతను చూపిన మార్గం నిరంతరం మనకు మన బాధ్యతను గుర్తు చేస్తూనే ఉంటాయని తెలియజేస్తు,
బొమ్మల కట్టయ్య చిరస్మరనీయుడని అతనికి దళిత గిరిజన, బహుజన, మైనారిటీ వర్గాలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాయని
ఈ సందర్బంగా ములుగు జిల్లా జీవ వైవిధ్య డైరెక్టర్ కర్రి శ్యాంబాబు పేర్కొన్నారు.
Post A Comment: