మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం రాజుపేట గ్రామంలో ఆర్ అండ్ బీ రోడ్డు నుండి కర్రి చిన్న నర్సయ్య ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రాజుపేట గ్రామపంచాయతీ కార్యదర్శి రేగా రాజశేఖర్ చేతుల మీదుగా ప్రారంభించటం జరిగింది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గ్రామంలోని గ్రామ పెద్దలు పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధిని కోరుతూ ప్రారంభకార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సత్ కార్యక్రమం లో పాల్గొన్నవారు పంచాయతీ కార్యదర్శి రేగా రాజశేఖర్, ములుగు జిల్లా జీవ వైవిధ్య డైరెక్టర్ కర్రి శ్యాంబాబు,బొనుగు హన్మంతురావు, గంగేర్ల రాజా రత్నం, బండ్ల మధుప్రసాద్ (చినబాబు ), పోట్రూ సమ్మయ్య, పోలిన హరిబాబు, తుమ్మూరి రామిరెడ్డి, యడ్లపల్లి నరసింహారావు,నిమ్మగడ్డ ప్రవీణ్ కర్రి శ్రీను, గంగెర్ల నాగరాజు రాజుపేటపంచాయతీ కారోబర్ మహేష్, కర్రి వెంకటేశ్వర్లు, ఆనందరావు,రాజుపేట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: