మన్యం టీవీ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం భద్రాచలం పరిధిలో గల శ్రీ రాముల వారి దర్శనం నిలిపివేత. రేపటి నుండి ఈ నెల 21 వరకు భద్రాద్రిలో భక్తులు దర్శనం నిలిపి వేయనున్నారు. రేపు ఉదయం 10 గంటల వరకు రాములోరి దర్శనాలకు అనుమతి. స్వామివారి అంతరంగికంగా యధావిధిగా స్వామివారి నిత్యకైంకర్యాలు కొనసాగుతాయి. రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఆలయ ఈవో శివాజీ ఈ నిర్ణయం చేపట్టారు. కావున భక్తులందరూ దీన్ని గమనించాలని సూచించారు.
Navigation
Post A Comment: