CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహానేత 99 జయంతి వేడుక ..

Share it:

 



మన్యం టి వి దుమ్ముగూడెం:

 కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మహానేత  జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదవారికి పట్టెడు అన్నం పెట్టిన మహానేత,కూడు,గుడ్డ,నీడ కల్పించినకారుణ్యమూర్తి.మండలవ్యవస్థను ప్రజలు ముంగిట నిలిపిన రాజకీయ దురంధరుడు కీ"శే నందమూరి తారక రామారావు 99.జయంతి సందర్బంగా లక్ష్మీ నగరం సెంటర్ లో తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు కొమరం దామోదర రావు జెండాఅవిష్కరించి,వారికి నివాళులు అర్పించారు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. కెల్లావేణు,తుష్టి లక్ష్మయ్య, శ్రీ ను,చిన్నా,కణితినాగు,మచ్చాధర్మయ్య, వెంకటేశ్వర్లు,మిడియం వీరయ్య,తెల్లం నాగేశ్వరరావు సాయి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: