మన్యం టీవీ,బూర్గంపాడు:
భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లో కరోనా మహమ్మారి వలన రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టడం వలన దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి యాచకులకు మేము ఉన్నాము అంటూ.. బూర్గంపాడు టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గోనెల నాని 30 మంది యాచకులకు 2వ రోజు భోజన సదుపాయం ఎర్పాటు చెయ్యడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గోనెల నాని, తోకల సతీష్,గంగరాజు యాదవ్,బబ్బు రాయుడు, బర్ల ముత్యం,గుండె సతీష్, కిలారి సంతోష్ ,గోనెల రామకృష్ణ, చుండ్రు బాలకృష్ణ యాదవ్, హన్సర్ పాషా బొగ్గుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: