CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

శివ-జ్యోతిర్మయి దంపతులను సేవలను ప్రోత్సహిస్తూ రూ.10 వేల రూపాయల ఆర్ధిక సహాయం

Share it:



మాన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో కరోనా వచ్చి హోం హైసోలేషన్ లో ఉంటూ భోజనానికి ఇబ్బంది పడుతున్న పేషంట్స్ కి రోజు కి రెండు పూటలా భోజనాన్ని మంచి సేవా ఉద్దేశంతో అందిస్తున్న అశోక్ నగర్ చెందిన *శివ-జ్యోతిర్మయి* దంపతులను ప్రోత్సహిస్తూ సంగీత జనకులం గురువులు *దేవులపల్లి సూర్యకుమారి* పీవీకాలనీ, *మిర్యాల.హుస్సేన్* హెవీ వాటర్ ప్లాంట్ ఉద్యోగి అశ్వాపురం.వారి శిష్య బృందం తరపున హోమ్ ఐసొలేషన్ లో ఉన్న కోవిడ్ పేషెంట్లకు భోజన సదుపాయం కల్పించడానికి గురువారం శివ-జ్యోతిర్మయి ఇంటికి వెళ్లి రూ.10 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందచేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు చేసే సేవలను అభినందించారు.

Share it:

TELANGANA

Post A Comment: