మన్యం టీవీ గుండాల: కరోనాతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది సాయన్న పల్లి భీముని పాదం గ్రామానికి చెందిన వగా బోయిన సమ్మక్క 50 కరోనాతో మృతి చెందింది కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతూ శనివారం మృతి చెందిందని అన్నారు
Navigation
Post A Comment: