మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం ముత్యాలమ్మ నగర్ గ్రామానికి చెందిన ఎల్లమ్మ అనే వృద్ధురాలు కరోనా వ్యాధితో బాధపడుతుంది అని,రేక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అని తెలుసుకొని వెంటనే స్పందించిన సామాజిక కార్యకర్త కర్నె.రవి,దయా హృదయుడు శ్రీనివాసరావు సహాయంతో 25 కేజీల బియ్యాన్ని వారికి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ నగర్ సర్పంచ్ కొమరం.జంపేశ్వరి,వెంకట్, నవులు,బాబురావు,వీరబాబు,బాబీ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: