మన్యం టీవీ గుండాల (ఆళ్ల పల్లి) ఆళ్ల పల్లి మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో కరోనా తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు కరోనా కట్టడి కోసం ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా సమావేశంలో చర్చించారు ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి హనుమంతు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: