మన్యం టీవీ,బూర్గంపాడు:
మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బూర్గంపాడు టిఆర్ఎస్ మండల పార్టీ నాయుకుల-ఆధ్వర్యంలో ఐటిసి ఎస్ఆర్బి-డిపార్ట్మెంట్ కు చెందిన షేక్ పాషా శ్రామిక శక్తి ఎంప్లాయిస్ అండ్ బదిలీస్ యూనియన్-టిఆర్ఎస్కెవి మద్దతు ప్రకటిస్తూ..మే-3-న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐటీసీలో గులాబీ జెండా ఎగరవేయాలని కోరుకుంటూ ప్రభుత్వ విప్ & పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు సమక్షంలో జాయిన్ అవడం జరిగింది.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస్ రావు,పోడియం నరేందర్,మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశి,సీనియర్ నాయకులు బెల్లంకొండ రామారావు,మేడగం లక్ష్మీనారాయణ రెడ్డి,మురళీ,పూదోట అంతయ్య, శ్రామిక శక్తి యూనియన్ ప్రెసిడెంట్ సానికొమ్ము శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: