మన్యం టీవీ గుండాల: చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు చేతన ఫౌండేషన్ సభ్యులు ఉపాధ్యాయులు సత్తు లాల్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు మండలంలోని విద్యార్థులకు 300 సోలార్ లాంప్ అతను అందజేశారు దానితోపాటు గుండాల జూనియర్ కళాశాల కు 20 డబల్ డిస్క్ బెంచీల ను దివ్యం గుడికి ట్రై సైకిళ్లను అందజేశారు చేతన పౌండేషన్ ఆధ్వర్యంలో సత్తు లాల్ మండలంలో అనేక సేవా కార్యక్రమాలను గత కొన్ని రోజుల నుండి నిర్వహిస్తున్నారు సేవా భావం లో ఉపాధ్యాయుడు ముందు ఉండడాన్ని పలువురు అభినందిస్తున్నారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రమేష్ ఎంపీపీ భక్తి సత్యం గుండాల ఎస్ ఐ ముత్యం రమేష్ కాలేజీ ప్రిన్సిపాల్ నవీన జ్యోతి ఫౌండేషన్ సభ్యులు షేక్ రషీద్ చంద్ర గాని నవీన్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: