మన్యం టీవీ మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు నూతన ఎస్ఐ గా బట్టా. పురుషోత్తం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో కొత్తగూడెం 1వ టౌన్ లో విధులు నిర్వహించి బదిలీలో పై మణుగూరు వచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రజలంతా కరోనా వ్యాధిపై అవగాహన కలిగి ఉండి మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటిస్తూ పోలీసులకు సహకరించాలన్నారు.శాంతి భద్రతల విషయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జగరకుండా బాధ్యతలు నిర్వహిస్తానని తెలిపారు.కొత్తగా వచ్చిన ఎస్ఐ కి సిబ్బంది పలువురు అభినందలు తెలియజేసారు.
Post A Comment: