మన్యం టీవీ గోవిందరావుపేట:
ఆదివారం గోవిందరావు పేట మండల కేంద్రంలో నెమలి బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంబేడ్కర్ విగ్రహ మరియు భవన నిర్మాణ సెంట్రల్ కమిటీ అధ్యక్షులుగా నెమలి నర్సయ్య మాదిగ ను,గౌరవ అధ్యక్షులు పడిదల సాంబయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నెమలి నర్సయ్య మాట్లాడుతూ
రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిస్తుఅంబేడ్కర్ విజ్ఞాన భవనాలు,విగ్రహాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతాము అని తెలిపారు.
ఈయొక్క కమిటీ లో సెక్రటరీ జనరల్ గా పంగా శ్రీను,నక్క రాజు,జనరల్ సెక్రటరీ గా గాజుల శివ, సంజీవ,కోశాధికారిగా నద్దునురి రతన్,అధికార ప్రతినిధి గా దూడపక రాజేందర్,ఉపాధ్యక్షుడు వంక లక్ష్మణ్,నునవత్ శ్రవణ్,జన్ను కర్ణకర్,డొంక చిన్ని,మాదాసు గోపి,కార్యదర్శి లుగా వేముల వేణు,కోట గణేష్,భిక్ష పతి,మరపక సతీష్,బలగురి శ్రీను,లుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ కమిటీ గ్రామ అధ్యక్షుడు కొగిలా అజయ్,కొమ్ముల రాజు..తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: