మన్యం టీవీ గుండాల: కరోనా విజృంభిస్తున్న తరుణంలో న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో 1000 మార్కులను పంపిణీ చేశారు రాష్ట్ర నాయకులు అవును మరి మధు ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు చీమల గూడెం రోడ్ల గడ్డ దేవాలయ గూడెం గ్రామాల్లో మా స్కూల్ అను పంపిణీ చేశారు కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి అన్నారు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని శానిటైజర్ వాడాలి అన్నారు కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముక్తి సత్యం సబ్ డివిజన్ కార్యదర్శి నరేష్ సాయం ఎల్లన్న ప్రసాద్ తుడుందెబ్బ నాయకులు శ్రీను తదితరులు పాల్గొన్నారు
Post A Comment: