మన్యం టీవీ గుండాల: కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని పీ వై ఎల్ అజయ్ అన్నారు ప్రైవేట్ ఆసుపత్రి లో కరోనాకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతున్న తరుణంలో కరోనా ని ఆరోగ్య శ్రీ లో చేర్చాలన్నారు ఇల్లందులో ఏరియా వైద్యశాలను ఏర్పాటు చేయాలన్నారు ప్రైవేట్ అధ్యాపకులను ఆదుకోవాలన్నారు ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్ కట్టి యువతను చదువుకోవాలి అన్నారు నిరుద్యోగులకు ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేయాలని కోరారు
Post A Comment: