మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రపంచంలో కరోనా చీకట్ల ను తొలగిపోయి,తిరిగి మంచి రోజులు రావాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా వుండాలని వారు ఆకాంక్షించారు.
Post A Comment: