మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గూడెం పంచాయతీ గోపాలరావు పేట గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు జలగం గోపయ్య ప్రమాద వశాత్తు తాటిచెట్టు పై నుండి కింద పడడం తో రెండు కాళ్ళు విరిగాయి.మెరుగైన వైద్యం కొరకు పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు పి శివకుమార్,108 ద్వారా భద్రాచలం తరలించారు. క్షతగాత్రున్ని తోగ్గూడెం ఎంపిటీసీ చింతపంటి సత్యం ,పినపాక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు పరామర్శించారు.
Post A Comment: