రోగులకు పండ్లు,బ్రేడ్లు పంపిణీ
మన్యం టివి కరకగూడెం:ఆదివాసీల ఆశాజ్యోతి,బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ,మన్యం మీడియా చైర్మన్ రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ రేగా కాంతారావు జన్మదినోత్సవ వేడుకలు యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు,బ్రేడ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో దిలీప్ బుగ్గల రాజెందర్ శ్రీనువాస్ లెలిన్ కొమరం మహెందర్ కరకగూడెం ఉప సర్పంచ్ రావుల రవి గౌడ్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు రేగా సత్యనారాయణ పాల్గొన్నారు.
Post A Comment: