రేగాకాంతారావు మానవత్వం
బూర్గంపాడు :
భద్రాచలం బ్రిడ్జి వద్ద భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్. భద్రాచలం బ్రిడ్జి పైన ప్రెగ్నెన్సీ లేడీ నొప్పులతో ఇబ్బంది పడుతున్నందున పినపాక శాసనసభ్యులు, తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వెంటనే స్పందించి తన వెహికల్ లో పాల్వంచ హాస్పటల్ కి స్వయంగా పంపించారు. రేగా తన సేవాగుణం మరోసారి చాటారు.
Post A Comment: