మన్యం టీవీ గుండాల: కరోనా కట్టడి లో వ్యాపారస్తులు సైతం ముందు అడుగు వేశారు మండలంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న తరుణంలో మండల కేంద్రంలోని వ్యాపారస్తులు మధ్యాహ్నం మూడు గంటల వరకు తెరచి ఉండేలా తీర్మానించుకున్నారు గుండాల సర్పంచ్ కోరం సీతారాములు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు ఈ గ్రామ సభ కు మండల కేంద్రంలోని వ్యాపారస్తులు పాల్గొని ఏకతాటిపై ఉండి మూడు గంటల వరకు తెరచి ఉండేలా తీర్మానించుకున్నారు కరోనా కట్టడి లో వ్యాపారస్తులు ఒక తాటిపైకి వచ్చి మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి రామక్క ఎంపీటీసీ సంధాని ఉప సర్పంచ్ ఉపేందర్ బత్తిని సాయన్న మానాల ప్రభాకర్ మానాల శ్రావణ్ కుమార్ గౌరిశెట్టి శరత్ అయిత శ్రీశైలం వీరన్న తదితరులు పాల్గొన్నారు
Post A Comment: