మన్యం టీవీ గుండాల (ఆళ్ల పల్లి): మన్యం మనుగడకు భారీ ఎత్తున ఆదరణ లభిస్తుందని టిఆర్ఎస్ పార్టీ మైనార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఎండి ఆదాం ఆధ్వర్యంలో ప్రత్యేక సంచికను ఆవిష్కరించి అన్నారు ఆయన మాట్లాడుతూ మన్యం మనుగడ గత కొద్ది నెలల నుండి ప్రత్యేక కథనాలతో ప్రజల్లోకి దూసుకెళ్తుంది అని అన్నారు ప్రారంభించిన కొన్ని నెలల్లోనే 4 జిల్లాల్లో ఆదరణతో ముందంజలో ఉందన్నారు మునుముందు సైతం మన్యం మనుగడ ప్రజల్లో ఆదర అభిమానాలు సొంతం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పినపాక యువజన సంఘం నాయకులు అల్తాఫ్, ఆరిఫ్ ,యాసీన్ ,హైమత్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: