CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తల్లిని చంపిన తనయుడు

Share it:

 



 మన్యం టీవీ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ పట్టణ సీఐ స్వామి మాట్లాడుతూ యర్రం శెట్టి బసవ పార్వతమ్మ హత్య కేసులు లో కోడుకు శ్రీను 

నిందితుడని తెలిపారు.యర్రం శెట్టి బసవ పార్వతమ్మ పెద్ద కొడుకు వెంకట రత్నం నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా యర్రం శెట్టి బసవ పార్వతమ్మ వద్ద చిన్న కొడుకు యర్రంశెట్టి శ్రీనివాస రావు  9 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు అని, తిరిగి డబ్బులను  చెల్లించాలని తల్లి అడిగి   అవమానించింది అని దీనితో చిన్న కొడుకు యర్రంశెట్టి శ్రీనివాస రావు తల్లిని చంపాలని పథకం వేసి  హత్య చేసినట్లు పట్టణ సీఐ స్వామి తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: